సోనియా, కెసిఆర్ సమావేశమైతేనే విషయం తేలేది! | Sakshi
Sakshi News home page

సోనియా, కెసిఆర్ సమావేశమైతేనే విషయం తేలేది!

Published Sat, Feb 22 2014 7:54 PM

సోనియా, కెసిఆర్ సమావేశమైతేనే విషయం తేలేది! - Sakshi

న్యూఢిల్లీ: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమైతేగానీ టిఆర్ఎస్ విలీనం లేక పొత్తు విషయం తేలదని అంటున్నారు. వారం రోజులలో కెసిఆర్ సోనియాను కలిసే అకాశం ఉంది. ఆయన కలిసినప్పుడు ప్రజంటేషన్ ఇవ్వడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు.

వారు సమావేశమైనప్పుడు కాంగ్రెస్-టిఆర్ఎస్ విలీనం, పొత్తు అంశాలు చర్చిస్తారు. ఆ సమావేశం తరువాత టిఆర్ఎస్కు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement