న్యూఢిల్లీ: జియో ఆవిష్కరణ తర్వాత భారత టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిలియనీర్ ముకేష్ అంబానీ ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్ ఆఫర్ల నేపథ్యంలో డాటా టారిఫ్ లో ప్రధాన టెలికాం ఆపరేటర్ల ఆఫర్ల వరద కురుస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ మరో బంపర ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ చందాదారులకోసం ఎయిర్ టెల్ 5 జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ను పొందటానికి యూజర్లు కొన్ని ముఖ్యమైన సూత్రాలను , నిబంధనలను గమనించాల్సి ఉందని ఎయిర్ టెల్ ప్రకటించింది.
ప్రధానంగా http://www.airtel.in/free?icid=home_jackpot_row_4_column_1 లింక్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం 'జాక్ పాట్' అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. దేశంలోని ఎయిర్ టెల్ ఖాతాదారులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అర్హులు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ ను రాత్రి 12 గం.లనుంచి ఉదయం 6గం.లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అతని / ఆమె ఇప్పటికే వాడుతున్న డేటా ప్యాక్ ఆధారంగా ఈ డేటా వేగం వుంటుంది. ఈ పరిమితి దాటిన గంటల తరువాత వినియోగానికి డ్యాటా ప్యాక్ నుంచి చార్జ్ చేయబడుతుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది. అలాగే ఈ సదుపాయాన్ని 28 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రీ పెయిడ్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో వున్న నైట్ టైం వినియోగానికిగాను 50శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జోడించడం కుదరదు. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా 300ఎంబీ రాత్రి డేటా ఆఫర్, వింక్ సంగీతం, వింక్ గేమ్స్, వింక్ సినిమాల ప్యాక్ కంబైన్డ్ కాదు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ కోసం ఇప్పటికే వాడుతున్న అదే ఎయిర్ టెల్ మొబైల్ నెంబరుతో మాత్రమే రిజస్టర్ కావాలి. ఆఫర్ జాబితా ప్రతినెల చివరలో రిఫ్రెష్ చేయబడుతుంది.
ఎయిర్ టెల్ 'జాక్ పాట్' 5 జీబీ డాటా ఫ్రీ
Published Thu, Sep 15 2016 11:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement