న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కోసం ఏర్పాటయిన మంత్రుల బృందం ఎనిమిది శాఖల కార్యదర్శులతో సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. జీవోఎం సారధి సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే వచ్చే సమస్యలు.. వాటికి పరిష్కారాలు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగింది.
కార్యదర్శుల నుంచి కొన్ని సూచనలు.. సలహాలను తీసుకున్న జీవోఎం.. ప్రత్యేకంగా మూడు విషయాలు నిధులు, నీళ్లు, నియమకాల విషయంపై దృష్టి పెట్టింది. జల వనరులకు సంబంధించి ఏడు అంశాలపై ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శికి సూచించింది. ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ అభిప్రాయం కోసం తెలంగాణ బిల్లును పంపించాలనే పట్టుదలతో ఉన్న కేంద్రం.. ఆ దిశగా.. మిగిలిన ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తోంది.
కాగా నార్త్ బ్లాక్లో ఓ వైపు సమావేశం జరిగిన సమయంలో బయట టీఎన్జీవో ఉద్యోగులు హైదరాబాద్ సిర్ప్ హమారా అంటూ నినాదాలు చేశారు. నార్త్బ్లాక్ ముందు ధర్నా చేపట్టిన తెలంగాణ ఉద్యోగులు... సీమాంధ్ర ఉన్నతాధికారులు తప్పుడు నివేదికలతో హైదరాబాద్పై పేచీ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనని... భద్రాచలం వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కడివారక్కడే కొనసాగడాన్ని తాము అస్సలు ఒప్పుకోమని తేల్చిచెప్పారు.
నిధులు, నీళ్లు, నియమకాలపై జీవోఎం దృష్టి
Published Mon, Nov 11 2013 1:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement