రమజాన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో
అమ్మకాలు రూ. 125 కోట్లు పైమాటే
విజయవాడ బ్యూరో: రమజాన్ మాసం శనివారంతో ముగిసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ సైతం హలీమ్కు సలామ్ చేసిందనే సంగతి అమ్మకాలు చూస్తే తెలుస్తోంది. రమజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హలీమ్తోపాటు ఫాలుదా, బిర్యాని, కబాబ్, రోటీ, చికెన్, మటన్ ఐటెమ్స్ అమ్మకాలు రూ. 125 కోట్ల పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హలీమ్ సెంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు.
గత ఏడాది విజయవాడలో 5 హలీమ్ సెంటర్లు ఉంటే ఈసారి ఏకంగా 40కి పైగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రోజుకు రూ.5 నుంచి 6 కోట్ల అమ్మకాలు జరిగాయి. రంజాన్ మాసంలో మొత్తం మీద రూ. 125 నుంచి 150 కోట్లు విక్రయాలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్లో పేరెన్నికగన్న పిస్తాహౌస్ను విజయవాడలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి భీమవరం, తెనాలికి విక్రయాలు విస్తరించడం విశేషం.
ఏపీలోనూ హలీమ్ హవా
Published Sun, Jul 19 2015 2:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement