న్యూఢిల్లీ: హిందాల్కో నికర లాభం(స్టాండ్ ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 31 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.79 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.103 కోట్లకు పెరిగిందని హిందాల్కో తెలిపింది. విక్రయాలు జోరుగా ఉండడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,778 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.9,342 కోట్లకు పెరిగిందని వివరించింది. రియలైజేషన్లు బాగా తగ్గినా అమ్మకాలు పెరిగాయని తెలిపింది.
కంపెనీ కొత్త ఫ్యాక్టరీల్లో ఉత్పతి కార్యకలాపాల పునర్వ్యస్థీకరణ కారణంగా ఆదాయం పెరిగిందని పేర్కొంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో ధరలు బాగా క్షీణించడం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, దేశీయంగా అల్యూమినయం ధరలు తగ్గడం.. ఈ అంశాలన్నీ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలపై ప్రభావం చూపాయని వివరించింది. అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్లు కలుపుకొని రూ.119 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 0.4 శాతం క్షీణించి రూ.79.45 వద్ద ముగిసింది.
హిందాల్కో లాభం 31 శాతం అప్
Published Wed, Nov 11 2015 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement