న్యూఢిల్లీ/ముంబై: మహిళా ఆర్కిటెక్ట్పై అక్రమంగా నిఘా ఉంచి గుజరాత్లో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచిన వ్యవహారంపై విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2009లో అప్పటి గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి, నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షా ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు బెంగళూరులో ఉంటున్న ఒక యువతిపై నిబంధనలకు విరుద్ధంగా నిఘా సాగించినట్లు ఓ వెబ్సైట్ బయటపెట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర యంత్రాగాన్ని దుర్వినియోగపరిచినందుకు మోడీ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనాల్సి ఉంటుందా అని ఆదివారం ముంబైలో కేంద్ర హోం మంత్రి షిండేను ప్రశ్నించగా, ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతామని బదులిచ్చారు. ఆ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
‘గుజరాత్ నిఘా’పై కేంద్రం విచారణ
Published Mon, Dec 2 2013 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement