న్యూఢిల్లీ: భారత సైన్యం చైనా, పాకిస్తాన్లతో సమరానికి తప్పక సిద్ధం కావాల్సి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. భారత్ను దురాక్రమించేందుకు చైనా యత్నిస్తోందనీ, అటు పాకిస్తాన్తో రాజీ కుదిరే అవకాశమే కనిపించడం లేదని రావత్ పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. ఇటీవల డోక్లాంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఇలాంటి సమస్యలను తొందరగా ముగించొచ్చు.
లేదా చైనాతో పాటు పాకిస్తాన్తో కూడా కలిపి యుద్ధం చేసేంతవరకు వెళ్లాల్సిరావొచ్చు’ అని అన్నారు. ఏదేమైనా ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. దేశం బయటి నుంచి వచ్చే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాల్లో ఆర్మీకి అధిక ప్రాధాన్యతను కొనసాగించాల్సిందేనన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు మంగళవారం భేటీ అయ్యి, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చైనా, పాక్తో యుద్ధానికి సిద్ధమవ్వాలి
Published Thu, Sep 7 2017 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement