సింగపూర్: రెండో ప్రపంచ యుద్ధ వీరులకు ఘన నివాళి అర్పించారు. ఆదివారం సింగపూర్లోని ప్రపంచ యుద్ధ వీర సైనికుల స్మారక స్థూపం (రాంజీ వార్ సెమిటరీ) వద్దకు చేరుకున్న పలు దేశాల నేతలు తమతమ దేశాల నుంచి యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందిన సైనికులకు ఘన నివాళి అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
నివాళి అర్పించినవారిలో భారత్, జపాన్తోపాటు ఇతర ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఈ యుద్ధం సమయంలో మొత్తం 1,30,000మంది బ్రిటన్ తరుపున సైనికులు పాల్గొనగా వారిలో 67వేలమంది భారత్కు చెందిన సైనికులు ఉన్నారు. వీరంతా వీర మరణం పొందారు. కాగా, ఈ సందర్భంగా ప్రపంచ వర్థిల్లాలని పేర్కొంటూ పలు శాంతి సంకేతాలతో కూడా వస్తువులను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ వీరులకు నివాళి
Published Sun, Sep 13 2015 1:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement