న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన వరస రైలు ప్రమాదాల వెనక విధ్వంస కుట్ర దాగి ఉందా? అంటే అవుననే సమాధానం అనే సమాధానం వస్తోంది. 2019 నవంబర్ 20న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ కుట్ర ఉందని ప్రధాని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన సుమారు 40 రైలు దుర్ఘటనల్లో విదేశీ శక్తుల పాత్ర ఉందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాలను ఎన్ఐఏ చేత సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హోం మంత్రి రాజ్నాథ్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కాన్పూర్లో గత నవంబర్లో ఇండోర్–పాట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 150 మంది చనిపోగా వందల మంది గాయాలపాలయ్యారు. ఆ తరువాత డిసెంబర్లో సీల్డా–అజ్మీర్ ఎక్స్ప్రెస్ 15 బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 62 మంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగి చోట్ల ఫిష్ప్లేట్లు తొలగించి ఉండటం, పట్టాలపై పెద్దపెద్ద విడిభాగాలు పడిఉండటంతో వాటి వెనక బాహ్య శక్తుల పాత్రను అనుమానిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇటీవలే పట్టుబడిన, కాన్పూర్ ప్రమాదానికి కారకునిగా భావిస్తున్న నేపాల్ జాతీయుడు ఐసిస్ కోసం పనిచేస్తున్నాడన్న విషయం వెల్లడవడం అనుమానాలను మరింత పెంచుతోంది.
ప్రతి రైల్వే ప్రమాదంలోనూ కుట్ర కోణం!
Published Sun, Feb 26 2017 10:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement