బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం | Sakshi
Sakshi News home page

బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం

Published Tue, Feb 18 2014 8:35 PM

మేకపాటి రాజమోహన రెడ్డి - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన  తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

 అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించిన  తీరును  సవాల్ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి  ఆదేశాల మేరకు   మేకపాటి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

Advertisement
Advertisement