ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ

Published Mon, Nov 28 2016 2:41 PM

ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ - Sakshi

పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మొదటినుంచీ నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గట్టిగా సవాల్‌చేస్తున్న మమతాబెనర్జీ తాజాగా భీకర ప్రతిజ్ఞ చేశారు. ‘నేను బతికినా, చనిపోయినా పర్వాలేదు కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రం భారత రాజకీయాల నుంచి తొలగించి పారేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement