న్యూఢిల్లీ: భారతదేశంలో రైతుల సంక్షోభం ఇప్పటిది కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అది ఎప్పటి నుంచో దేశంలో వేళ్లూనుకుపోయిందని, చాలా విస్తరించిందని చెప్పారు. దీనికి అందరం బాధ్యత వహిస్తూ పరిష్కరించేందుకు ఉమ్మడిగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం లోక్ సభలో రైతుల సమస్యలపై గందరగోళం నెలకొనడంతో మోదీ మాట్లాడారు. రైతులు సమస్యల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం అకాల వర్షాలని చెప్పారు. వారినలా వదిలివేయకుండా నాయకులమంతా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించాలని చెప్పారు. చాలాకాలంగా వేధిస్తున్న ఈ సమస్యను పారద్రోలడమే ప్రధాన కర్తవ్యంగా ఎంచుకోవాలని చెప్పిన ఆయన.. రైతుల విషయంలో చేసిన పొరపాట్లను గురించి ఒకసారి పునరాలోచన చేసుకోవాలని నాయకులను కోరారు.
రైతులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కావాల్సిన సూచనలు, సలహాలతో ఎవరు ముందుకొచ్చినా తాము స్వాగతిస్తామని చెప్పారు. 'చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు ప్రస్తుతం తీవ్ర ఆందోళన కరమైనవి. రైతుల ప్రాణం కంటే మనకు విలువైనది ఏదీ లేదు. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో రైతులకు సాయం చేసేందుకు మేం కృషిచేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్య నా హృదయాన్ని ఎంతో బాధించింది. ఇక ఏమాత్రం మనం రైతులను అలా చనిపోనివ్వొద్దు' అని మోదీ చెప్పారు.
సమస్య పాతదే కానీ.. ఇక ఏ రైతును చావనివ్వొద్దు
Published Thu, Apr 23 2015 7:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement