వాషింగ్టన్: మనిషి మరణించాక కూడా వారి గుండె తిరిగి బతికితే..? గుండె జబ్బుతో బాధపడుతున్న మరొకరికి ఆ గుండె ప్రాణదానం చేస్తే..? వీటితోపాటు ఆ మృత శరీరంలోని కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలనూ ప్రాణం ఉండేలా చేసి, అవసరమైనవారికి అమర్చగలిగితే..? ఎంతో అద్భుతం కదూ. ఇలా మరణించిన మనిషిలోని గుండెను సైతం తిరిగి కొట్టుకోగలిగేలా చేసే అద్భుతమైన పరికరాన్ని అమెరికాలోని ట్రాన్స్మెడిక్స్ సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ప్రస్తుతం బ్రెయిన్డెడ్ (మనిషి మెదడు మరణించినా.. మిగతా శరీరం, అవయవాలు బతికే ఉండే) వారి నుంచి గుండెను తీసి అవసరమైన వారికి అమర్చుతున్నారు. కానీ మరణించిన మనిషిలోని గుండెకు రక్తాన్ని, పోషకాలను సరఫరా చేసి దానిని తిరిగి కొట్టుకోగలిగేలా శాస్త్రవేత్తలు చేయగలిగారు. అంతేగాకుండా ఆ గుండెను ఆ మృత శరీరంలోనే ఉంచి ఆక్సిజన్తో కూడిన రక్తం, పోషకాలను కాలేయం, కిడ్నీలకు అందేలా చేయగలిగారు. తద్వారా ఈ గుండెతో పాటు కాలేయం, కిడ్నీలు కూడా చెడిపోకుండా ఉన్నాయి.
వీటిని అవయవ మార్పిడి అవసరమైన వారికి అమర్చి ప్రాణదానం చేయగలిగారు. ఇలా బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఇప్పటికే 15 మంది మరణించినవారి గుండె, ఇతర అవయవాలను తిరిగి బతికించగలిగామని... అవసరమైనవారికి అమర్చామని బ్రిటన్లోని పాప్వర్త్ ఆస్పత్రి వైద్యుడు స్టీఫెన్ లార్జ్ చెప్పారు. ఈ పరికరం ధర దాదాపు రూ.కోటిన్నర వరకు ఉంటుందని, మనిషి మరణించిన తర్వాత 30 నిమిషాల వరకు కూడా గుండెను తిరిగి కొట్టుకొనేలా చేయవచ్చని పేర్కొన్నారు.
గుండెకు మళ్లీ జీవం!
Published Tue, Sep 8 2015 2:30 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement