సిడ్నీ: సిడ్నీ నగరం నుంచి మలేసియాకు బయల్దేరిన ఎయిర్ ఏషియా ఎక్స్ విమానం పైలట్ తప్పిదంతో వేరే ప్రాంతంలో ల్యాండ్ అయింది. విమానంలో సరైన ప్రాంతంలో పైలట్ కూర్చొకపోవడమే ఇందుకు ప్రధానకారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. విమానాన్ని కౌలాలంపూర్ వైపు మలిచే సమయంలో గాలి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానం తప్పుదోవలో వెళ్తున్నట్లు హెచ్చరికలు జారీ చేశాయని తెలిపారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయగా పరిస్థితి మరింత జఠిలమైనట్లు వివరించారు.
దీంతో పైలట్ విమానాన్ని మెల్ బోర్న్ లో ల్యాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్ మెంట్ సిస్టం, గైడెన్స్ సిస్టంలలో తప్పిదాల కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. సిబ్బంది తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా మిగతా పైలట్లతో పంచుకుందని వెల్లడించారు. దీని ద్వారా కొత్త తరహా ట్రైనింగ్ మాడ్యూల్ ను కూడా అభివృద్ధి చేసుకున్నట్లు వివరించారు.
మలేసియా వెళ్లాల్సిన విమానం మెల్ బోర్న్ వెళ్లింది!
Published Thu, Sep 8 2016 7:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement