న్యూఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలన్నిటినీ సీమాంధ్రకు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో పాల్వంచ రెవిన్యూ డివిజన్లో 7 మండలాలు సీమాంధ్రలో కలపాలని తేల్చింది. భద్రాచలం పట్టణం మినహా ఈ మండలంలోని మిగతా గ్రామాలు సీమాంధ్రలో చేర్చాలని నిర్ణయించింది. 12 గ్రామాలు మినహా బూర్గుంపాడు మండలం సీమాంధ్రకు చెందుతుంది. బూర్గుంపాడులోని పినపాక, మోరంపల్లి బంజర్, బూర్గుంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెంద్రి, మోతేపట్టినగర్, ఉప్పుశాఖ, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు తెలంగాణలో కొనసాగుతాయి. రెండు గంటలపాటు సాగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు.
2 రాష్ట్రాల విద్యుత్ పంపిణీపైనా కేంద్ర కేబినెట్ స్పష్టత ఇచ్చింది. 5 ఏళ్లలో రెండు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం ఆధారంగా 15 శాతం కరెంటు కేటాయింపు జరపాలని నిర్ణయించినట్టు జైరాం రమేష్ తెలిపారు. మిగతా 85శాతం కరెంట్ గాడ్జిల్ ఫార్ములా ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రాతిపదికగానే 2014 ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని బిల్లు స్పష్టంగా చెప్పిందని చెప్పారు.
ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రకే: జైరాం
Published Sun, Mar 2 2014 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement