పోలవరం నిర్వాసితుల పిటిషన్పై సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ అమితవ రాయ్తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుబోధ్ మార్కండేయ, కె.శ్రవణ్కుమార్ తమ వాదనలు వినిపిస్తూ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేకపోయినా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని ధర్మాసనానికి విన్నవించారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇప్పించాలని కోరగా జస్టిస్ ఆర్.కె.అగర్వాల్ స్పందిస్తూ ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ‘పిటిషనర్ ఈ ప్రజాహిత వ్యాజ్యం ద్వారా హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్కు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉంది..’ అని ఆదేశాలు జారీచేశారు.
హైకోర్టుకు వెళ్లండి
Published Tue, Jun 9 2015 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement