సాక్షి, న్యూఢిల్లీ: హిందీ దివస్ను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్భాష పురస్కారాలను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు హన్సరాజ్ గంగారాం, కిరణ్ రిజిజు పాల్గొన్నారు. హిందీ భాష వృద్ధికి కృషి చేసినందుకు గానూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో వి.ఉదయ్ భాస్కర్ (హైదరాబాద్, బీడీఎల్), విష్ణుభగవాన్ శర్మ (ఎస్బీఐ, హైదరాబాద్), హోంనిధి శర్మ (బీడీఎల్, హైదరాబాద్), హర్ దయాళ్ ప్రసాద్ (ఎస్బీఐ, హైదరాబాద్), సుగుణ (విశాఖ స్టీల్ ప్లాంట్) తదితరులు ఉన్నారు. హిందీ నేర్చుకొనే వారి సౌలభ్యం కోసం ‘లీలా’మొబైల్ యాప్ను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రారంభించారు.
రాజ్భాష పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
Published Fri, Sep 15 2017 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement