గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కె.కేశవరరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ తదితరులు అవకాశవాదులని, అందుకే వాళ్లు పార్టీని వీడారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సూచించారు. ఆ రెండూ సాధిస్తే రాష్ట్రం ముందంజలో ఉంటుందని అన్నారు.
అన్ని పార్టీలూ ఆమోదం తెలిపిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ దేశాన్నే దోచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల అవినీతి పాలనను కాంగ్రెస్ బయటపెడుతుందనే ప్రధాని యోగా, అంతరిక్షం, విదేశీ పర్యటనలంటూ తప్పించుకుని తిరుగుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎప్పుడు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించినప్పుడు మాత్రం రాహుల్ సమాధానాన్ని దాటవేశారు.
మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నిన్నటి గురించి మర్చిపోవాలని, రేపటి గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. విలువలతో కూడిన సిద్ధాంతాలు గల పార్టీ కాంగ్రెస్ అని చెబుతూ సీనియర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం రాహుల్ గాంధీ పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.
'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు'
Published Fri, Jul 24 2015 6:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement