'రాహుల్ పాదయాత్ర విజయవంతం' | Sakshi
Sakshi News home page

'రాహుల్ పాదయాత్ర విజయవంతం'

Published Sat, May 16 2015 1:11 PM

Rahul gandhi's kisan sandesh yarta successfully in Telangana. says Uttam kumar reddy

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్ర విజయవంతమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా రైతు సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement