వివాదాస్పద ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా.. మళ్లీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అయ్యారు. దాదాపు ఏడునెలల విరామం తర్వాత ఆయన మళ్లీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రతాప్గఢ్లో డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీబీఐ ఆయనపై కేసును మాఫీ చేయడంతో సీఎం అఖిలేష్ యాదవ్ వెంటనే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
రాజ్భవన్లో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్, సీనియర్ మంత్రి ఆజంఖాన్ల సమక్షంలో గవర్నర్ బీఎల్ జోషి రాజాభయ్యాతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే రాజాభయ్యాకు ఇంకా శాఖ మాత్రం కేటాయించలేదు. ఇంతకుముందు ఆయన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు సీబీఐ దర్యాప్తు కూడా పూర్తి కాకముందే మీడియా మాత్రం తనను దోషిగా నిర్ధారించేసింంటూ రాజా భయ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోకి మళ్లీ రాజాభయ్యా
Published Fri, Oct 11 2013 8:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement