మోదీ, షాతో కోవింద్‌ భేటీ | Sakshi
Sakshi News home page

మోదీ, షాతో కోవింద్‌ భేటీ

Published Mon, Jun 19 2017 8:59 PM

ramnath kovind met modi, amith shah



న్యూఢిల్లీ: బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలను కలుసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కోవింద్‌కు మోదీ, షాలు ఘనస్వాగతం పలికారు.

Advertisement
Advertisement