భివండీ, ముంబై, న్యూస్లైన్: మహాత్మాగాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్సేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ గురువారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్, థానే జిల్లా భివండీలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు.
‘‘ఆర్ఎస్ఎస్ వ్యక్తులే మహాత్మాగాంధీని హత్య చేశారు. నేడు ఆ సంస్థకు చెందిన వారే(బీజేపీ) రాజకీయ లబ్ధి కోసం గాంధీ గురించి మాట్లాడుతున్నారు. వీరే నాడు సర్దార్ పటేల్, గాంధీని వ్యతిరేకించారు’’అని రాహుల్ అన్నారు. అధికారం కోసం బీజేపీ మతకలహాలను రాజేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే అభివృద్ధి చేస్తామంటున్న బీజేపీ హామీలపై సందేహం వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దాన్ని మూడు నెలల్లో చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
గాంధీని పొట్టనపెట్టుకుంది ఆర్ఎస్ఎస్సే: రాహుల్
Published Fri, Mar 7 2014 5:45 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement