చెన్నై: కే పళనిస్వామి ప్రభుత్వం గురువారం తమిళనాడు అసెంబ్లీలో తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికమంత్రి డీ జయకుమార్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పేరు ప్రస్తావించడం సభలో దుమారం రేపింది. శశికళ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో తీవ్ర ఆందోళనకు దిగారు.
శశికళ పేరు ప్రస్తావనను సభ రికార్డుల నుంచి తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించకపోవడంతో స్పీకర్ పీ ధన్పాల్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, గురువారం అసెంబ్లీ ఎజెండా ప్రకారం బడ్జెట్ సమర్పణకు మాత్రమే స్పీకర్ అవకాశమిచ్చారు. మిగతా వ్యవహారాలు తర్వాత చేపట్టవచ్చునని పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆర్థికమంత్రి జయకుమార్ మొదట దివంగత నేత జయలలితకు నివాళులర్పించారు. ఆ తర్వాత 'గౌరవనీయులైన చిన్నమ్మ' అంటూ శశికళను ప్రస్తావించారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష నేత స్టాలిన్ వెంటనే లేచి నిలబడి నిరసన తెలిపారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన వ్యక్తి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారని ఆయన అధికారపక్షాన్ని నిలదీశారు. అయితే, తమ పార్టీ అధినేత్రి అయిన శశికశ పేరును ప్రస్తావించడంలో తప్పేమీ లేదని జయకుమార్ సమర్థించుకున్నారు. ఈ రగడ అనంతరం ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు.
సభలో శశికళ పేరెత్తడంతో పెద్ద రగడ!
Published Thu, Mar 16 2017 1:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement