పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్కుమార్ మిత్రపక్షాలను మార్చుకొని.. మళ్లీ అధికార పీఠంపై కొలువైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్.. నితీశ్పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. లాలూకు ఝలక్ ఇచ్చి నితీశ్ మళ్లీ బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో శరద్ యాదవ్ పార్టీ వైఖరికి భిన్నంగా మోదీపై ఫైర్ అవుతుండటం గమనార్హం. గతంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు పెట్టారు.
'అధికార పార్టీ ప్రధాన నినాదమైన నల్లధనాన్ని విదేశాల నుంచి రప్పించలేదు. పనామా పత్రాల్లో పేరున్న వారిని పట్టుకోలేదు. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడటానికి బదులు అందులోని పెట్టుబడులను నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఫజల్ బీమా యోజన ఒక పెద్ద వైఫల్యం. దీని గురించి రైతులకు తెలియదు. ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల రుణాల నుంచి బీమా ప్రీమియాన్ని కోసివేసి లబ్ధి పొందుతున్నాయి' అని శరద్ యాదవ్ వరుస ట్వీట్లలో మండిపడ్డారు.
నితీశ్కుమార్ మళ్లీ బీజేపీ చెంత చేరడంపై శరద్యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీపై విమర్శలు గుప్పిస్తూ.. నితీశ్పట్ల మౌనంగా ఉండటం వెనుక మర్మమేమిటన్నదని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గూటికి చెరవచ్చునని తెలుస్తోంది.
మర్మమేంటి: సీఎంపై మౌనం.. మోదీపై ఫైర్!
Published Sun, Jul 30 2017 3:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement