చండీగఢ్: పంజాబ్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమ మతగురువు గురు గ్రంథ్ సాహిబ్ను ఉద్దేశ పూర్వకంగా మరో సిక్కు వర్గం అవమానించిందని పేర్కొంటూ మరోసారి ఆదివారం కొందరు సిక్కు ఆందోళన కారులు మాల్వాలో పలు రహదారులు దిగ్భందించారు. రాకపోకలకు ఇబ్బందులు సృష్టించారు. అయితే, అంతకుముందు జరిగినన్నీ ప్రాంతాల్లో కాకుండా తక్కువ ప్రాంతాల్లో ఆదివారం ఆందోళలు మొదలయ్యాయి. నిరసన ప్లకార్డులు, నల్లజెండాలు, దిష్టి బొమ్మలతో పలువురు సిక్కు ఆందోళనకారులు మాల్వా, ఫరిద్ కోట్, భటిండా ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చారు.
అయితే, తాము ఎలాంటి ఆందోళనలు, హింసను సృష్టించబోమని కేవలం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే నిరసనలు తెలుపుతామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పడంతో పోలీసులు కాస్త నెమ్మదించారు.తమ గురువును అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.తమ మత గురువును కించపరిచారనే ఆగ్రహంతో కొందరు సిక్కులు అవతలి వర్గం వారికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించగా అది హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల వారు శాంతియుతంగా ఉండాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా విజ్ఞప్తి చేశారు.
పంజాబ్లో మళ్లీ ఆందోళనలు
Published Sun, Oct 18 2015 12:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement