ఢిల్లీ: రసాయనాలను తీసుకవెళుతున్న ఓ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. హర్యానా నుంచి దక్షిణ ఢిల్లీలోని అలిపూర్ ప్రాంతంలో ట్రక్కు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ట్రక్కులో రసాయనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ట్రక్కు డ్రైవర్ చెప్పాడు.
మంటలను అదుపు చేసేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించినట్టు చెప్పాడు. దాంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది స్వల్ప గాయాలపాలయ్యారంటూ అగ్నిమాపక అధికారి ఒకరు వెల్లడించారు.
అగ్నిమాపక సిబ్బందికి స్వల్పగాయాలు
Published Sat, Sep 5 2015 11:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement