కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమెకు జ్వరం ఎక్కువగా ఉండటంతో మరికొన్నాళ్ల పాటు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచుతామని వైద్యులు చెప్పారు. వారణాసిలో రోడ్షో నిర్వహించిన అనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అదేసమయంలో ఆమె కింద పడటంతో భుజానికి కూడా గాయమైంది. భుజం గాయంతో పాటు జ్వరం, డీహైడ్రేషన్ తదితర సమస్యలతో ఆమెను తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి.. అక్కడి నుంచి సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
శరీరంలో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చిందని, అందువల్ల మరికొన్నాళ్ల పాటు సోనియాగాంధీ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని, ఆమెకు ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఆస్పత్రిలోని పల్మనాలజీ, చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్సలు అందిస్తోంది. ఆగస్టు మూడో తేదీన సోనియాగాంధీ ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. దాన్నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు.
ఇంకా ఆస్పత్రిలోనే సోనియాగాంధీ
Published Fri, Aug 12 2016 8:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement