సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్రెడ్డికి మరో ఎదురుదెబ్బ. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసులో పెండింగ్లో ఉన్న బెయిల్ దరఖాస్తు పరిష్కారమైన తర్వాతే ఓఎంసీ కేసులో అర్జీ పెట్టుకోవాలంది. గాలి బెయిల్ పిటిషన్ సోమవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. కనీసం సీబీఐకి నోటీసులు జారీచేయాలని, దర్యాప్తు స్థాయీ నివేదికను కోరాలని న్యాయవాది అభ్యర్థించారు. సీబీఐకి నోటీసులు జారీచేయబోమని, ఏఎంసీ కేసులో పిటిషన్ వ్యవహారం తేలిన తర్వాతే రావాలని తేల్చిచెబుతూ న్యాయమూర్తి పిటిషన్ను తిరస్కరించారు.
గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ నో
Published Tue, Sep 3 2013 6:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement