కేంద్ర కేబినెట్ భేటీలో చర్చకు రాని తెలంగాణ అంశం | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ భేటీలో చర్చకు రాని తెలంగాణ అంశం

Published Fri, Sep 20 2013 11:22 AM

Union Cabinet not to discuss Telangana issue

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ అంశం చర్చకు రాలేదు. శుక్రవారం ఉదయం సమావేశం అయిన కేంద్ర కేబినెట్   ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంపుపై ఆమోదం తెలిపింది.  దీంతో 80 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.  అధికార వర్గాలు ముందుగా చెప్పినట్లే తెలంగాణ ముసాయిదా నోట్ చర్చకు రాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement