లక్నో: ఒక మంచి కార్యక్రమంతో ఉత్తరప్రదేశ్ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. అతి తక్కువ సమయంలో అత్యధిక మొక్కలు నాటి గిన్నీస్ లో చోటు సంపాదించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 'క్లీన్ యూపీ, గ్రీన్ యూపీ'కి పిలుపునిచ్చింది. దీనికి స్పందించి రాష్ట్రవ్యాప్తంగా 8 గంటల్లో 10 లక్షల మొక్కలు నాటారు. ఈనెల 7న ఉదయం 8.30 నుంచి 4.30 గంటలోపు 10.15 ఒక్కలు నాటినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
అటవీ, నీటిపారుదల శాఖల సహకారంతో అన్నివర్గాలు వారు మొక్కలు నాటడంతో రికార్డు సొంతమైందన్నారు. సాయ్ పాయ్ లో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు గిన్నీస్ నిర్వాహకులు రికార్డు తాలూకు ధ్రువపత్రాన్ని అందజేశారు. తమ ప్రభుత్వం సాధించిన రికార్డు గురించి ట్విటర్ ద్వారా అఖిలేశ్ తెలిపారు. ఆయన కూడా హమీపూర్ జిల్లాలో మౌదాహ డామ్ వద్ద రావి మొక్క నాటారు.
ఉత్తరప్రదేశ్ గిన్నీస్ రికార్డు!
Published Sun, Nov 22 2015 6:25 PM
Advertisement
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
Advertisement