- టీఆర్ఎస్పై ఉత్తమ్ విసుర్లు
- రైతుల ఆత్మహత్యలను ఆపడానికి డబ్బుల్లేవా?
- రుణమాఫీపై బదులివ్వకుండా ప్రభుత్వం పారిపోతోంది
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటే పసికూనలం అంటున్న టీఆర్ఎస్.. అవినీతిలో దేశముదురు అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏ సమస్య గురించి అడిగినా 15 నెలల పసికూన ఈ ప్రభుత్వం అంటున్న వాళ్లే అవినీతిలో ఎక్కడా లేనంత ముదుర్లు అయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. గాంధీభవన్లో గురువారం ఉత్తమ్కుమార్ విలేకరులతో మాట్లాడారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి వాటర్గ్రిడ్ టెండర్లు దక్కేలా అర్హతలు నిర్దేశించారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం వంటివాటిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతున్నదనివిమర్శించారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫీచేస్తామని ఎన్నికల్లో హామీని ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలవారీగా చేస్తామంటూ మోసం చేస్తోందని ఆరోపిం చారు. మిగిలిన రుణమాఫీని ఒకేసారి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 8 వేలకోట్లను ఎక్కడి నుంచి తెస్తామంటోందని ఆక్షేపించారు.
ఏవేవో పథకాలు అంటూ లక్షల కోట్ల లెక్కలు చెబుతున్న సర్కారుకు రైతుల ఆత్మహత్యలను ఆపడానికి 8 వేలకోట్లను ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని జూన్ 2 నుంచి చెల్లించకుండా మోసం చేసే ప్రయత్నంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులు, రైతు సంఘాలు ఇస్తున్న లెక్కల ప్రకారం 1,400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం తక్కువ మందిని చూపించి పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఉత్తమ్కుమార్ ఆరోపించారు.
అవినీతిలో దేశముదురు
Published Fri, Oct 2 2015 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement