లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఓ వైపు ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులు సహాయ శిబిరాల్లో అల్లాడిపోతోంటే మరోవైపు అఖిలేష్ యాదవ్ గానా బజానాలో మునిగి తేలారు. సెఫాయ్ మహోత్సవ్ పేరిట సొంత ఊర్లో జరిగే వేడుకలకు అఖిలేష్, ములాయం సహా ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా హీరోయిన్లను, డ్యాన్సర్లను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి నృత్యాలు చేయించారు. పాటలు పాడించారు.... మస్తీలో మునిగి తేలారు.
ఓ పక్క సహాయ శిబిరాల్లో చలికి తట్టుకోలేక 34 మంది చిన్నారులు చనిపోయి ముజఫర్నగర్ బాధితులు విషాదంలో ఉంటే ములాయం కుటుంబసభ్యులు సైఫై వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. వేడుకలకు సీనియర్ మంత్రి ఆజంఖాన్ కూడా హాజరయ్యారు. అఖిలేష్ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కాగా సెఫాయ్లో అఖిలేష్ ప్రభుత్వం రెండు వందల కోట్లతో క్రీడా సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది. ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులను వదిలేసి సొంత గ్రామంలో రెండు వందల కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయటం ముఖ్యమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముజఫర్ నగర్ బాధితులు శిభిరాల్లో కష్టాలు పడుతుంటే... . వారిని వదిలేసి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం కోట్లు ఖర్చు చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విమర్శలను ఏమాత్రం లెక్కచేయని అఖిలేష్ తన పని తాను చేసుకుపోవటం విశేషం.
మరోసారి వివాదంలో యూపీ సీఎం అఖిలేష్
Published Mon, Dec 30 2013 12:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
తప్పక చదవండి
Advertisement