ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను కోరారని ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా ఎన్సీపీ తొమ్మిది నెలల క్రితమే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా జగన్ ముంబైలో సోమవారం నాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను కలిశారు.
ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన అంశాలను జగన్ ప్రస్తావించారని, ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోవాలన్న అంశాన్ని జగన్ చెప్పారని తెలిపారు. ఆర్టికల్-3 అంశంలో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని జగన్ చెప్పారని, ఈ సమయంలో తమ అభిప్రాయం, నిర్ణయం అప్పుడే చెప్పలేనని, అయితే.. జగన్ లేవనెత్తిన అంశాలను తప్పకుండా తమ వర్కింగ్ కమిటీ ముందు ఉంచుతానని అన్నారు. రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల అవగాహనలపై ఎలాంటి చర్చా జరగలేదని, కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశాలపైనే చర్చ సాగిందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్
Published Mon, Nov 25 2013 8:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement