ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్ను సోమవారం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సిడ్నీ కేంద్రంగా 50 మంది ఎన్నారైలు కలిసి ఎన్నారై సెల్ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నారైలతో పలువు టీపీసీసీ నేతలు మాట్లాడారు.
పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్నారై చైర్మన్ బీ.వినోద్ కుమార్ (రిటైర్డ్ IFS), కల్వకుర్తి ఎమ్మెల్యే చల్ల వంశీ చంద్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల పలువురు తమ సందేశాన్ని ఇచ్చి ఎన్నారైలలో స్ఫూర్తి నింపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి ఫోన్ ద్వారా తమ సందేశాన్ని ఇచ్చి సామాజిక సేవలో ముందంజలో ఉండాలని పిలుపు నిచ్చారు.
అలాగే లండన్ నుండి ఎన్నారై కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ తమ మద్దతు కాంగ్రెస్కు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎన్నారై సెల్కి డా. బీ వినోద్ను చైర్మన్గా, మన్యం రాజశేఖర్ రెడ్డిని కన్వీనర్గా, మేక దేవి ప్రసాద్ రెడ్డిని కో-కన్వీనర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. శ్యామ్ ప్రసాద్, ఇమ్రాన్ మొహమ్మద్, ఉదయ్ కిరణ్, రాంబాబు, సంజయ్లను కమిటీ మెంబర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియాలో కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు
Published Mon, May 8 2017 8:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement