మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

Published Fri, Jan 9 2015 3:10 AM | Updated 30 Min Ago

Visitation of the deceased YS Jagan - Sakshi
1/10

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’ బుధవారం(07-01-2015) ఉదయం 8.24 గంటలుకు జరిగిన బస్సు ప్రమాదన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Visitation of the deceased YS Jagan - Sakshi
2/10

మావటూరులో అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఓదార్పు  

Visitation of the deceased YS Jagan - Sakshi
3/10

మావటూరులో నరసింహమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..

Visitation of the deceased YS Jagan - Sakshi
4/10

మావటూరులో నరేంద్ర కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న జగన్

Visitation of the deceased YS Jagan - Sakshi
5/10

మావటూరులో దాసరి గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..

Visitation of the deceased YS Jagan - Sakshi
6/10

మావటూరులో అశోక్‌కుమార్ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ..

Visitation of the deceased YS Jagan - Sakshi
7/10

నాగలూరులో శేఖర్‌ను పరామర్శిస్తున్న జగన్

Visitation of the deceased YS Jagan - Sakshi
8/10

నాగలూరులో లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ

Visitation of the deceased YS Jagan - Sakshi
9/10

నాగరాజు, మల్లికార్జున్‌ల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నేత పరామర్శ

Visitation of the deceased YS Jagan - Sakshi
10/10

హనుమంతరాయుడును పరామర్శిస్తున్న వైఎస్ జగన్

Advertisement

తప్పక చదవండి

Advertisement