1/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఉద్వేగం
2/20
భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నమస్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
3/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం
4/20
భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు.
5/20
భూమా శోభా నాగిరెడ్డి కుమార్తెల ఉద్వేగం
6/20
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శుక్రవారం(24-04-2015) జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
7/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న భూమా నాగిరెడ్డి. చిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర నాయకులు.
8/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
9/20
భూమా శోభా నాగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు బారులు తీరిన జనం
10/20
విషణ్ణ వదనంలో భూమా నాగిరెడ్డి
11/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
12/20
భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
13/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు
14/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఉద్వేగానికి లోనైన భూమా నాగిరెడ్డి
15/20
భూమా శోభా నాగిరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆమె తనయుడు
16/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీడీ ఆవిష్కరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో భూమా నాగిరెడ్డి కుటుంబం.
17/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివాదం
18/20
కంటతడి పెడుతున్న భూమా శోభా నాగిరెడ్డి బిడ్డలు
19/20
భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు
20/20
భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న భూమా నాగిరెడ్డి