-
‘భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలు చేయండి’
న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని సంపూర్ణంగా అరికట్టవచ్చని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇంటి వద్దే భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను చేయాలని పిలుపునిచ్చారు. వీటిని అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు. -
బుఖారీ మద్దతుకు ఆప్ నో
న్యూఢిల్లీ: మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లంతా ఆప్కు ఓటేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు. అయితే ఆయన మద్దతు తీసుకునేందుకు ఆప్ నిరాకరించింది. తమ పార్టీ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంది. ‘‘ఇమామ్ బుఖారీ ఆలోచనలు, ఆయన రాజకీయాలకు మా పార్టీ మద్దతివ్వబోదు. ఆయన మద్దతు మాకు అక్కర్లేదు. మేం కుల, మత రాజకీయాలకు అతీతం. దేశ లౌకికత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రజలు నిజాయితీగల ప్రభుత్వానికే పట్టం కట్టాలి’’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో లౌకిక, నిజాయితీగల ప్రభుత్వం కోసం ఆప్కు ఓటేయండి. దేశానికి మతతత్వ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ శక్తులు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటికి బీజేపీ మద్దతిస్తోంది’’ అని బుఖారీ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మద్దతేమీ వద్దని ఆప్ అనగానే బుఖారీ సహాయకుడు ఒకరు మాట్లాడుతూ ‘‘మద్దతు కోసం ఆ పార్టీయే మమ్మల్ని సంప్రదించింది’’ అని చెప్పారు. దీనిపై బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ముందుగా కొందరి మద్దతు కోరి, ఆ తర్వాత నిరాకరిస్తూ ఆప్ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. బుఖారీ ‘ఫత్వా’ను వ్యతిరేకించే వారంతా ఓటింగ్లో వంద శాతం పాల్గొనాలని మరో కేంద్రమంత్రి అరుణ్జైట్లీ పిలుపునిచ్చారు. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఫత్వాలు జారీ చేశారని ఆయన చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement