-
ప్రధానికి లీగల్ నోటీసులు ?
న్యూఢిల్లీ: గో సంరక్షకులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖలను గో సంరక్షణ, హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎమ్) యోచిస్తోంది. ఏబీహెచ్ఎమ్ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌషిక్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో వాజ్ పేయికి పట్టిన గతే ప్రధాని మోదీకి కూడా పడుతుందని అన్నారు. ప్రధానిమంత్రి పీఠానికి మోదీ సరితూగరని విమర్శించారు. ప్రధాని చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరపుతున్నట్లు వివరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏబీహెచ్ఎమ్ చీఫ్ స్వామి చక్రపాణి ఖండించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మైసూరుకు చెందిన గో సంరక్షకులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గో సంరక్షకులపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమర్ధించింది. గో సంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పేర్కొంది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించింది. 'మై గవ్' టౌన్ హాల్ , మెదక్ జిల్లా గజ్వేల్ మీటింగ్ లలో ప్రధానమంత్రి గో సంరక్షకులపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. -
ప్రధానికి లీగల్ నోటీసులు?
న్యూఢిల్లీ: గో సంరక్షకులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖలను గో సంరక్షణ, హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎమ్) యోచిస్తోంది. ఏబీహెచ్ఎమ్ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌషిక్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో వాజ్ పేయికి పట్టిన గతే ప్రధాని మోదీకి కూడా పడుతుందని అన్నారు. ప్రధానిమంత్రి పీఠానికి మోదీ సరితూగరని విమర్శించారు. ప్రధాని చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరపుతున్నట్లు వివరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏబీహెచ్ఎమ్ చీఫ్ స్వామి చక్రపాణి ఖండించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మైసూరుకు చెందిన గో సంరక్షకులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గో సంరక్షకులపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమర్ధించింది. గో సంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పేర్కొంది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించింది. 'మై గవ్' టౌన్ హాల్ , మెదక్ జిల్లా గజ్వేల్ మీటింగ్ లలో ప్రధానమంత్రి గో సంరక్షకులపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement