-
కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
-
కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
- హత్యకేసులో దోషిగా తేలిన మణిపూర్ సీఎం కుమారుడు - ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విచారణ కోర్డు ఇంఫాల్: దర్పం తలకెక్కిన మత్తులో ఓ యువకుడిని కిరాతకంగా హత్యచేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడికి కోర్టు షాకిచ్చింది. ఐదేళ్లనాటి హత్యకేసులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తనయుడు అజయ్ మీటేయికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విచారణ కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్.. గతంలో కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2011లో బీరేన్ పదవిలో ఉన్నప్పుడే.. ఆయన కుమారుడు అజయ్ మీటెయి ఘాతుకానికి పాల్పడ్డాడు. కారుకు దారివ్వలేదన్న కారణంగా ఇరోమ్ రోజర్(21) అనే యువకుడిని కాల్చిచంపారు. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, సాక్ష్యాధారణ సేకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విచారణలో జాప్యం జరిగింది. దీంతో బాధితుడి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి కేసు ఓ కొలిక్కి వచ్చింది. కానీ ఉరిశిక్ష పడాల్సిన అజయ్.. కేవలం 5 సంవత్సరాల జైలు విక్షతో తప్పించుకున్నాడు. కాగా, మంత్రి తనయుణ్ని కఠినంగా శిక్షించాలని, విచారణ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని బాధితుల తరఫు న్యాయవాదులు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement