-
కొన్ని వేల ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్ఆర్ ది
-
నేడు,రేపు గ్రూపు 3 మెయిన్స్ పరీక్ష
– పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి – అధికారులకు డీఆర్ఓ ఆదేశం అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–3 మెయిన్స్ పరీక్షలు ఆది, సోమవారాల్లో జరుగుతున్నాయని డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అన్నారు. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్ష నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్ష నిర్వహణఫై శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ పరీక్షలకు 2,634 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఆదివారం 12 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 1,735 అభ్యర్థులు, సోమవారం ఆరు కేంద్రాల్లో జరిగే పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు 12 మంది లైజన్ అధికారులను నియమించామన్నారు. పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నందున అభ్యర్థులు హాల్టికెట్తో మాత్రమే హాజరు కావాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్స్ తీసుకురాకూడదన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేలా రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించిందన్నారు. లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ అధికారి, సహాయ బీసీ సంక్షేమ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి పోస్టులకు ఆదివారం సాఫీగా పరీక్ష జరిగింది. నాలుగు పరీక్షా కేంద్రాల్లో 2,492 మంది అభ్యర్థులకు గానూ 1,315 మంది హాజరయ్యారు. 1,177 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి పరిశీలించారు. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్లకు రెండవ రోజు బుధవారం ఆరు సెంటర్లలో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పరీక్షకు 470 మంది అభ్యర్థులకుగానూ 403 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 142 మందికిగానూ 120 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులుగా నాగభూషణం, కుళ్లాయప్ప, ఆదిమూర్తి, జయరాము, రాజశేఖర్, రాజా వ్యవహరించారు. -
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 4, 5, 6వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 5న శ్రీరామనవమి, జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని పరీక్ష తేదీల్లో కమిషన్ మార్పులు చేసింది. సవరించిన పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్రమేశ్
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
చరిత్ర సృష్టించిన బట్లర్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్రైజర్స్ (ఫొటోలు)
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
- రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement