-
గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు: బొప్పరాజు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఆవిర్భావ సభ.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఒకే సారి లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ మానస పుత్రికలు సచివాలయాలు ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తాం
11న జిల్లా ఆవిర్భావ వేడుకలు 10వేల బైక్ల ర్యాలీతో అధికారులకు ఘనస్వాగతం స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా ఆవిర్భావ వేడుకలను చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ఏర్పాటులో భాగంగా ఈ నెల 11న భూపాలపల్లి పట్టణంలో 60 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసేందుకు రానున్న ఉద్యోగులకు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 10వేల బైక్లతో భారీ ర్యాలీ, పూలవర్షం, బాణసంచా, కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని వివరించారు. ఉద్యోగులు దసరా రోజున విధులకు హాజరవుతున్నందున వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. అన్ని సంఘాలు, పార్టీల నాయకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్న జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా భూపాలపల్లిలో భవనాలు, సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. భవనాల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ఎంతగానో కృషి చేసిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేరోజున పట్టణంలోని సింగరేణి వర్క్షాప్ కూడలి వద్ద 7 అడుగుల ఆచార్య జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాలకు మంత్రి చందూలాల్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధును ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్, వివిధ మండలాల నాయకులు మేకల సంపత్కుమార్, మందల రవీందర్రెడ్డి, మోడెం ఉమేష్గౌడ్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, గోవిందుల శ్యామ్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement