-
అది నన్ను హర్ట్ చేసింది: సమంత
2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బెర్రీ ఫోన్ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్ హిరోయిన్ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) ఈ బ్లాకెబెర్రీ ఫోన్లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్లు శకం ముగియడంతో సమంత ఈ బ్లాక్బెర్రీఫోన్లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్స్టాలో పేర్కొంది. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) Even though I haven't used it since 2010, I'm sad that my @BlackBerry is now an actual relic of the past. pic.twitter.com/Idvg6OQeuA — Ray Price (@_RayPrice) January 6, 2022 -
అమ్మకం యోచన విరమించుకున్న బ్లాక్బెర్రీ
న్యూయార్క్: స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్బెర్రీ విక్రయ ప్రతిపాదన అటకెక్కింది. సంస్థను విక్రయించే యోచనను విరమించి, కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 1.25 బిలియన్ డాలర్ల దాకా నిధులను సమీకరించాలని నిర్ణయించినట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది. ఈ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తి కావొచ్చని తెలిపింది. అలాగే సీఈవో థోర్స్టెన్ హెయిన్జ్ స్థానంలో జాన్ చెన్ని నియమిస్తున్నట్లు పేర్కొంది. వాల్ట్ డిస్నీ కంపెనీ డెరైక్టర్గా ఉన్న చెన్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు. అటు మాజీ డెరైక్టర్ ప్రేమ్ వత్స మళ్లీ లీడ్ డెరైక్టర్గా వస్తారు. వత్స సారథ్యంలోని ఫెయిర్ఫ్యాక్స్ ఫైనాన్షియల్కి బ్లాక్బెర్రీలో 10 శాతం వాటాలు ఉన్నాయి. ఫెయిర్ఫ్యాక్స్ తాజాగా 250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది. యాపిల్ తదితర కంపెనీల నుంచి పోటీతో కుదేలైన బ్లాక్బెర్రీని 4.7 బిలియన్ డాలర్లకు కొనేందుకు కూడా ఫెయిర్ఫ్యాక్స్ సిద్ధపడిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement