-
చిన్నాన్నే చిదిమేశాడు.. తినుబండారాలు కొనిస్తానంటూ..
అనంతపురం క్రైం: సొంత అన్న కూతురుపై అత్యాచారం చేసిన ఓ మృగాడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వివరాలను నగరంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన దంపతులకు ఆరేళ్ల చిన్నారి ఉంది. చదవండి: నాలుగు కార్లలో ఏముంది.. నటి అర్పితా ముఖర్జీ కేసులో మరో ట్విస్ట్ ఇంటి యజమాని సొంత తమ్ముడు దుమాల్సాయి సైతం వారితోనే కలిసి ఉంటున్నాడు. ఈ నెల 27న (బుధవారం) రాత్రి చిన్నారికి తినుబండారాలు కొనిస్తానంటూ బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఎంత సేపటికీ రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని బోరున విలపించారు. దారుణం కాస్త బయటపడడంతో దుమాల్సాయి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద తచ్చాడుతున్న దుమాల్సాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై రేప్, పోక్కో చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
డబ్బు కోసం అన్న కూతురి కిడ్నాప్
గోల్కొండ: అన్న కూతురిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశాడో ప్రబుద్ధుడు. నిందితుడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై సుందరయ్య కథనం ప్రకారం... గోల్కొండ రిసాలాబజార్కు చెందిన ఖలీల్, జాకీర్ అన్నదమ్ములు. ఖలీల్కు హజేరాబేగం అనే మూడేళ్ల కూతురు ఉంది. పెయింటర్గా పనిచేసే జాకీర్ తన అన్న ఖలీల్ వద్ద బాగా డబ్బు ఉందని, ఎలాగైన అన్న వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం అన్న కూతురు హజేరాబేగంను కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న హజేరాబేగంను షాప్కెళ్లి చాక్లెట్ తెచ్చుకుందామని బైక్పై ఎక్కించుకొని ఉడాయించాడు. ఆ తర్వాత అన్నకు ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే నీ కూతుర్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఖలీల్ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం రాత్రి లంగర్హౌస్లో జాకీర్ను అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న చిన్నారిని రక్షించారు. నిందితుడిని గురువారం రిమాండ్కు తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement