-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్మ్యాన్
-
వెంబడించి గొడ్డలితో నరికారు..
చెల్పూర్: భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో మేకల మంద పైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30 మేకలు చనిపోయాయి. ఆగ్రహించిన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్ యం.డి జమిల్ను వెంబడించి గొడ్డలితో నరికేశారు. లారీ డ్రైవర్ను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. జమిల్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనతో చెల్పూర్ లో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
కేటీపీపీలో లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్లో మరమ్మతుల సందర్భంగా లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రానికే బొగ్గు నిల్వ లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. అధికారుల ప్రణాళిక ప్రకారం రవాణా జరిగితే మరో 20 రోజుల్లో 2.50లక్షల టన్నుల బొగ్గు కేటీపీపీకి చేరుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement