-
చిలకపాలెం టోల్ప్లాజాలో అగ్ని ప్రమాదం
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్ప్లాజాలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా టోల్ప్లాజాను అల్లినగరం ప్రాంతానికి తాత్కాలికంగా తరలించారు. ఈ నేపథ్యంలో టోల్ప్లాజా నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కట్టర్ నుంచి నిప్పురవ్వలు రాజుకుని ఫైబర్ కప్పునకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హైవే పనులు చేస్తున్న అప్కో కాంట్రాక్టు సిబ్బంది వాటర్ ట్రాక్టర్లతో ప్రొక్లెయిన్ సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది చేరుకుని పూర్తిగా మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏర్పడకుండా అప్కో కాంట్రాక్టు వర్కర్లు వాహనాలను దారి మరలించారు. ఒకే రోడ్డుపై రాకపోకలు సాగటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
చిక్కాలపాలెం (చాగల్లు) :చిక్కాలపాలెం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రికొడుకులు మ రణించారు. పోలీసులు,స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం కలవలపల్లికి చెందిన చాపల వెంకట్రావు(50), అతని కుమారుడు చాపల రవి(30) ఈ ప్రమాదంలో మృతిచెం దారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు వెళ్లి మోటర్సైకిల్పై ఇద్దరు తిరిగి వస్తున్నారు. మధ్యలో వెంకట్రావుకు కుమార్తెను చూడాలనిపించటంతో కొవ్వూ రు మండలం వాడపల్లిలో ఉంటున్న ఆమె ఇంటికి బయలుదేరారు. చిక్కాలపాలెం శివారులో రొంపుగుంట చెరువు వద్ద రోడ్డు ప్రక్కన వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తండ్రికొడుకులకు తీవ్రగాయాలై అక్కడక్కడే మరణించారు. వీరు కూలీలు. చాగల్లు పోలీస్స్టేషన్ రైటర్ నాగరాజు,హెచ్సీ డి.కొటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృత్యువులోనూ కలిసే వెంకట్రావు, రవి స్నేహితుల్లా కలిసిమెలసి ఉండేవారని స్థానికులు తెలిపారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఓ అమ్మాయి ఉన్నారు. అతని భార్య మార్తమ్మ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లింది. వెంకట్రావు పెద్ద కుమారుడు రవికి వివాహమైంది. అతనికి భార్య భవాని, ఓ కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కలవలపల్లిలో విషాదచాయలు ఆలముకున్నాయి. ఘటనా స్థలంలో మృతిదేహాలు పడి ఉన్న తీరు చూసిన వారినీ కలచివేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement