-
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్: ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైయ్యాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రధాన చర్చిలను సాంప్రదాయ పద్దతిలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చర్చిలో మతపెద్దలు శిలువను ఊరేగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జంట నగరాల్లో క్రైస్తవ సోదరులతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అమ్మా... నా పేరు గుర్తుందా?
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం
పోలింగ్కు అంతా రెడీ
● రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
● అభివృద్ధి, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేశాం
మా విజయానికి బాట
ఉత్సాహంగా బైక్ ర్యాలీ
ఓటరు అసిస్టెంట్ బూత్ల ఏర్పాటు
Advertisement