-
ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. జేజే కాలనీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముఖాలకు మాస్క్లు వేసుకోవటం ద్వారా దుండగులను గుర్తించలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనపై వివరాలు వెల్లడించారు బాధితుడి సోదరుడు. ‘ముఖాలకు మాస్క్లు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మా సోదరుడు, ఆయనతో కూర్చున్న ఇద్దరు వృద్ధులపై కాల్పులకు పాల్పడినట్లు మా పొరుగింటివారు చెప్పారు.’ అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Delhi | Unidentified persons open fire in JJ Colony area The neighbours informed me that 2 people came with covered faces & fired at my brother & 2 other older men who were sitting with him. Police told us 2 killed, incl my brother, & 1 is seriously injured: Brother of deceased pic.twitter.com/jGPxsW0ZJ8 — ANI (@ANI) August 22, 2022 ఇదీ చదవండి: నాన్వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా? -
మెట్రో స్టేషన్ వద్ద కాల్పుల కలకలం
దేశరాజధానిలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మెట్రోస్టేషన్ వద్ద తనను పట్టుకోడానికి ప్రయత్నించిన పోలీసులపై కరడుగట్టిన నేరస్థుడు అక్బర్ కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి, అతడితో పాటు అతడి అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్బర్ను పట్టించినా, అతడి ఆచూకీ తెలిపినా రూ. 25వేల బహుమానం ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. ఇద్దరి మధ్య దాదాపు 13 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు అక్బర్ను పట్టుకోగలిగారు. ఈ గొడవలో అక్బర్ సహచరుడు తప్పించుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతుండగా, అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మరికొందరు అంటున్నారు. అదృష్టవశాత్తు పోలీసులు అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉండటంతో ఎవరికీ గాయాలు కాలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement