-
ఆప్, కేంద్రం మధ్య ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: తమ డిమాండ్లపై కేంద్రం మౌనం వీడకుంటే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐఏఎస్లు విధుల్లో పాల్గొనేలా చేసే విషయమై శుక్రవారం హోం మంత్రితో చర్చలు విఫలం కావటంతో ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం నాటికి కేంద్రం నుంచి ఏ సమాధానం రాకుంటే ఇంటింటికీ వెళ్లి పదిలక్షల కుటుంబాల సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఆదివారం తాము ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలుపుతామని ఆప్ ప్రకటించింది. ఈ పరిణామాలపై హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీని కలిసి చర్చించారు. -
విద్యార్థి దశలోనే అవయవ దానంపై అవగాహన కల్పించాలి: ఎల్జీ
న్యూఢిల్లీ: అవయవదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇక్కడ అవయమార్పిడి-అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సున్నితమైన ఈ అంశంపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఈ మేరకు పాఠ్యాంశాల్లో కూడా మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. విద్యార్థులకు బాల్యం నుంచే అవయవదానం ఆవశ్యకతను తెలియజేయాలని అన్నారు. సదస్సులు, సమావేశాల ద్వారా అవయదానం విస్తృత ప్రచారం చేయాలని సదస్సుకు హాజరైన డాక్టర్లకు సూచించారు. పుట్టిన రోజు, పండుగలు, ఇలా ఎన్నో సందర్భాల్లో అవయవదానంపై వివరించాలని అన్నారు. ‘అవయవ దానం గొప్పది. అవయాన్ని దానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు’ అనే సందేశాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ‘ఈ -రిపోర్టింగ్ పోర్టల్’ ప్రారంభించారు. ఎఐఐఎంఎస్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా మాట్లాడుతూ భారత్లో అవయవదానంపై జీరో స్పందన ఉన్నదని 0.01శాతం ప్రజలు ముందుకొస్తున్నారని, పాశ్యాత్య దేశాల్లో 70-80 శాతం ప్రజలు అవయవాలను దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయదానానికి ఆయా కుటుంబాలు ముందుకురావాలని, అలా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఇంకా పలువురు వైద్యులు మాట్లాడుతూ అవయదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, ఇందుకు చైతన్య కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అవయదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement