-
వరాల తల్లికి విశేష పూజలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొత్తపేట, బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ తల్లికి ఆదివారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోర్కెలు తీరిన భక్తులు బోనాలతో అమ్మవారి వద్దకు చేరుకుని వస్త్రాభరణాలను కానుకలుగా సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ సమీపానగల పోతురాజు వద్ద ముద్దలను ఏర్పాటు చేసి జంతుబలి ఇచ్చారు. ఆలయ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య బంధుమిత్రులతో ఆనందంగా విందు భోజనాలు ఆరగించారు. -
ఘనంగా వరలక్ష్మీ వ్రతం
లక్కిరెడ్డిపల్లె: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలోని రెడ్డివారిపల్లెకు వెళ్లే దారిలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, మర్రిచెట్టు వద్ద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
పుష్కర పునీతం
-
ఘనంగా నాగపంచమి
-
గోదావరిలో పెరిగిన భక్తుల రద్దీ
గోదావరి ఉధృతితో జల్లుల స్నానాలు పదివేలకు పైగా భక్తుల పుష్కరస్నానం మంథని: గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఏడోరోజు మంథనిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. సాదారణంగా భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే స్నానాలు ఆచరిస్తారు. కానీ శనివారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్నానఘట్టాల వద్ద పుష్కరస్నానం చేసి అటు తర్వాత జల్లుల స్నానం చేశారు. పిండ ప్రదానాలకు ఈ రోజు ప్రాధాన్యత గల దినం కావడంతో పెద్దసంఖ్యలో పిండప్రదానాలు చేశారు. పదివేలకు పైగా భక్తులు పుష్కరస్నానం చేశారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో ఏడోరోజు 15వేల మంది వరకు అంత్యపుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 1వఘాట్లో రెండువేల మంది, 2వ ఘాట్లో 12,000 వేల మంది, 3వ ఘాట్లో వెయ్యిమంది పుష్కర పుష్యస్నానాలు ఆచరించారు. వీఐపీలు ఎవరు రాలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement