-
Viral video:పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!
Helicopter Made From Discarded Car Parts: చాలా మంది తాము జీవితంలో ఎప్పటికైన విమానంలో ప్రయాణించాలి అని అనుకుంటుంటారు. బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడో లేక బాగా డబ్బులు సంపాదించినప్పుడో విమానంలో ప్రయాణించడం చేస్తుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి అందుకు భిన్నంగా తాను ఏవిధంగానైనా విమానంలో ప్రయాణించాలి, పైగా తనకొక ప్రత్యేక విమానం ఉండాలనే కోరికతో ఏం చేశాడో చూడండి!. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్కి గురైన వెయిటర్!) మాములుగా పూర్తి స్థాయిలో విమానాన్ని తయారు చేయాలంటే చాలా ఎక్కువ పరికరాలు తోపాటు కాస్త ఖర్చుతో కూడిన పని. కానీ బ్రెజిల్లోని జోయో డయాస్ నగరానికి చెందిన విమానయన నిపుణుడు జెనెసిస్ గోమ్స్ కేవలం మోటార్సైకిళ్లు, ట్రక్కులు, కార్లు, సైకిళ్లకు సంబంధించిన విడిభాగాలతో విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు పాత వాహనాలను కొనుగోలు చేసే షాపు నుంచి ఈ విడిభాగాలను కొనుగోలు చేసి ఈ విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు గోమ్స్ పరైబా నగరంలో జరుగుతున్న ఏవియేషన్ ఈవెంట్ సందర్భంగా తాను తయారు చేసిన విమానంలో తన స్నేహితుడితో కలిసి ట్రైల్ నిర్వహించాడు. ఈ మేరకు ఈ విమానాన్ని చూసేందుకు జోయో డయాస్ నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనకు విమానం ఎక్కే అవకాశం రాకపోడంతోనే తనకంటూ ఒక విమానం ఉండాలని నిర్ణయించుకునే ఈ విమానాన్ని రూపొందించానని చెప్పాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) -
ఇక రైల్వే బడ్జెట్ కనుమరుగేనా!
న్యూఢిల్లీ: బ్రిటీష్ పరిపాలన కాలం నుంచి ఉన్న రైల్వే బడ్జెట్ ఇక కనుమరుగవనుందా! సాధరణ బడ్జెట్లో కలిపే రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడతారా? లేక వేరే ఏదైన కొత్త తరహా వ్యవస్థను తీసుకొస్తారా? ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్కు ఇక చరమ గీతం పాడుతున్నట్లేనే? ఇప్పుడు ఈ అనుమానాలు, ప్రశ్నలను నీతి ఆయోగ్ ప్యానెల్ తీసుకున్న ఓ కొత్త నిర్ణయం రేకెత్తిస్తోంది. ఆంగ్లేయుల పాలన కాలంలో నుంచి ఉన్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ విధానానికి ఇక స్వస్తి పలకాలని నీతి ఆయోగ్ ప్యానెల్ సభ్యుడు బిబేక్ దెబ్రే ప్రతిపాదించినట్లు సమాచారం. సాధారణ బడ్జెట్లోనే కలిపి రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశ పెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడిగా ఉన్న నీతి ఆయోగ్కు ప్రధాని మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దెబ్రీ రైల్వే వ్యవస్థ మార్పులపై పలు ప్రతిపాదనలు చేస్తూ ఇందులోనే ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానానికి స్వస్తి పలకాలని చెప్పినట్లు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement